- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా విడుదలైన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడచిన 24గంటల్లో కొత్తగా 9,927 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,71,639కు చేరింది.
ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 89,932కు చేరుకోగా, ఇప్పటివరకు 2,78,247 మంది కరోనా బారిన పడి చికిత్స అనంతరం కోలుకున్నారు. కాగా, గడచిన 24 గంటల వ్యవధిలో కరోనాతో 92 మంది మృతి చెందగా, ఇప్పటివరకు వైరస్తో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,460కు చేరింది.
Next Story