భారత్‎లో కరోనా విజృంభణ..!

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‎డెస్క్: భారత్‎లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే 55,838 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 702 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 77,06,946 కరోనా కేసులు కాగా, 1,16,616 మంది మరణించారు. ఇక ప్రస్తుతం దేశంలో యాక్టివ్ గా 7,15,812 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 68,74,518 మంది డిశ్చార్జ్ అయ్యారు.</p>

india corona cases
X

దిశ, వెబ్‎డెస్క్: భారత్‎లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే 55,838 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 702 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 77,06,946 కరోనా కేసులు కాగా, 1,16,616 మంది మరణించారు. ఇక ప్రస్తుతం దేశంలో యాక్టివ్ గా 7,15,812 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 68,74,518 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Next Story