రాష్ట్రంలో కొత్తగా 129 కరోనా కేసులు

by  |
రాష్ట్రంలో కొత్తగా 129 కరోనా కేసులు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 129 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,802 గా ఉంది. గత 24 గంటల్లో కరోనా బారిన పడి ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1619కు చేరుకుంది. తాజాగా 161 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు వైద్యాధికారులు తెలిపారు. దీంతో కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు మొత్తం 2,93,540 మంది డిశ్చా్ర్జ్ అయ్యారు.



Next Story

Most Viewed