- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్ : దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య తగ్గుమఖం పడుతున్నాయి. దేశంలో కొత్తగా 53,256 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,99,35,221కు చేరింది. ఇక కరోనాతో నిన్న 1,422 మంది మరణించారని కేంద్రవైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,99,35,221కు చేరింది. ఇక కరోనాతో నిన్న 78,190 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 7,02,887 యాక్టివ్ కేసులున్నాయి. అందులో కొందరు హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందగా మరికొందరు ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటున్నారు.
Next Story