- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : ఆంద్రప్రదేశ్ లో కరోనా మళ్లీ విజృంభించింది. ముఖ్యంగా విద్యా సంస్థలపై కరోనా పగపట్టింది. ఇప్పటీకే కరోనా కారణంగా పలు విద్యాసంస్థలకు బంద్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ కళాశాలలో కరోనా కలకలం సృష్టించింది. ట్రిపుల్ ఐటీలోని పీ-2, ఈ-3 విభాగాలకు చెందిన పలువురు విద్యార్థులు కరోనా బారినపడ్డారు. విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ రెండు విభాగాలకు అధికారులు సెలవులు ప్రకటించారు. కరోనా సోకినా విద్యార్థులు ఐసోలేషన్ లో ఉంచామని తెలిపారు. వారికి ఆన్ లైన్ పాఠాలు భోదిస్తున్నామని, మిగతా విభాగాలకు చెందిన విద్యార్థులకు యధావిధిగా తరగతులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Next Story