- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా పాజిటివ్ కేసులు 96 లక్షలు దాటాయి. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో తాజాగా 36,652 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 512 మంది మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 96,08,211కి చేరింది. ఇప్పటివరకు 1,39,700 మంది మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,09,689 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 90,58,822 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story