భారత్‎లో 80 లక్షలు దాటిన కరోనా కేసులు

by  |
భారత్‎లో 80 లక్షలు దాటిన కరోనా కేసులు
X

దిశ, వెబ్‎డెస్క్ :

భారత్‎లో 80 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో తాజాగా గత 24 గంటల్లో 49,881 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 517 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 80,40,203కు చేరగా.. 1,20,527 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ గా 6,03,687 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 73,15,989 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.


Next Story

Most Viewed