- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
75లక్షలు దాటిన కరోనా కేసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: భారత్లో గత 24 గంటల్లో 55,722 పాజిటివ్ కరోనా కేసులు నమోదవ్వడంతో 75 లక్షల మార్కును దాటింది. ఆదివారం ఒక్కరోజే 579 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 1,14,610 కు చేరింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ గా 7,72,055 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 66,63,608 డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 75,50,273 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది.</p>

X
దిశ, వెబ్డెస్క్: భారత్లో గత 24 గంటల్లో 55,722 పాజిటివ్ కరోనా కేసులు నమోదవ్వడంతో 75 లక్షల మార్కును దాటింది. ఆదివారం ఒక్కరోజే 579 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 1,14,610 కు చేరింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ గా 7,72,055 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 66,63,608 డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 75,50,273 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
Next Story






