- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. తాజాగా రాష్ట్రంలో 8,580 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వైరస్ మూలంగా 133 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,406 కి చేరింది. మరణాల సంఖ్య 5,091 కి చేరింది. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకూ 2,11,688 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం మొత్తం 83,608 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Next Story