- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కరోనా మహమ్మరి సెకండ్ వేవ్ రూపంలో రోజురోజుకు విజృంభిస్తుంది. తాజాగా 1,707 కరోనా కేసులు రాగా, 16 మంది కరోనాతో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 2,493 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 6,00,318 కరోనా పాజిటివ్ కేసులు రాగా, 5,74,103 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉండగా మొత్తం 3,456 మంది కరోనా బారినపడి మృతిచెందారు. ప్రస్తుతం 22,759 కరోనా కేసులు యాక్టీవ్గా ఉన్నాయి.
Next Story