- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ :
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 4లక్షలు దాటింది. బుధవారం ఒక్క రోజే 9,211కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య ఇప్పటివరకు 4,00,651కి చేరింది. ఇందులో 1.46లక్షల యాక్టివ్ కేసులు ఉండగా.. 2.39లక్షల మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు తేలింది. నిన్న ఒక్కరోజే 298మంది కరోనాతో మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 14,463కు చేరింది. ముంబైలో 1,11,991కరోనా కేసులు ఉండగా.. థానేలో 90వేల కేసులు, పూణెలో 82వేల కేసులు నమోదయ్యాయి.
Next Story