మహారాష్ట్రలో 4లక్షలు దాటిన కరోనా..

by  |
మహారాష్ట్రలో 4లక్షలు దాటిన కరోనా..
X

దిశ, వెబ్ డెస్క్ :
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 4లక్షలు దాటింది. బుధవారం ఒక్క రోజే 9,211కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య ఇప్పటివరకు 4,00,651కి చేరింది. ఇందులో 1.46లక్షల యాక్టివ్ కేసులు ఉండగా.. 2.39లక్షల మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు తేలింది. నిన్న ఒక్కరోజే 298మంది కరోనాతో మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 14,463కు చేరింది. ముంబైలో 1,11,991కరోనా కేసులు ఉండగా.. థానేలో 90వేల కేసులు, పూణెలో 82వేల కేసులు నమోదయ్యాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed