- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా హైరానా చేస్తోంది. ఏ మాత్రం కూడా కొత్త కేసులు తగ్గడంలేదు. ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ను విడుదల చేసింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,967 కొత్త కేసులు నమోదయ్యాయి. 8 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 99,391 కు చేరింది. ఇందులో 76,967 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. 21,687 మంది బాధితులు కరోనాతో పోరాడుతున్నారు. అదేవిధంగా 737 మంది బాధితులు కరోనాతో మృతిచెందారు. కాగా, తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ-473 కేసులు నమోదయ్యాయి.
Next Story