- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భద్రాచలం రామాలయంలో కరోనా కలకలం
by Sridhar Babu |

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: భ్రదాచలంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా భ్రద్రాచలం రామాలయ సిబ్బందిలో 15 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్యాధికారులు ధృవీకరించారు. వీరిలో రామాలయ అర్చకుడు కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో ఆలయ సిబ్బంది మొత్తం హోం క్వారంటైన్లో ఉండాలని అధికారులు ఆదేశించారు.
Next Story