- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తుంగతుర్తి: సూర్యాపేట జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఓ కంటి వైద్యుడికి కరోనా సోకింది. ఈ మేరకు మెడికల్ ఆఫీసర్ కిషోర్ ధృవీకరించారు. మోత్కూరు మండలంలో దాదాపు 25 మందికి ఆయన కంటి పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ 25 మందిని హోం క్వారంటైన్ చేశారు. మోత్కూర్లో పాజిటివ్ కేసు నమోదు కావడంతో వ్యాపారస్థులు స్వచ్ఛంద నిర్ణయం తీసుకున్నారు. పండ్లు, కూరగాయలు, కిరాణా దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఓపెన్ చేయాలని నిర్ణయించారు.
Next Story