- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: కరోనా కట్టడికి ఖైదీలు నడుం బిగ్గించారు. 12 గంటల పాటు శ్రమించి కరోనా వైరస్ యాంటీ టన్నెల్ను ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా కారాగారంలో కానిస్టేబుల్ లింగమూర్తి , జైపాల్ పర్యవేక్షణలో నలుగురు ఖైదీలు ఈ టన్నెల్ను ఏర్పాటు చేశారు. ఖైదీలు, పోలీసులు, సందర్శకులు టన్నెల్లో వెళ్లేటప్పుడు సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేస్తారు. దీంతో కరోనా వైరస్ నుంచి రక్షణ పొందవచ్చు. జిల్లా కారగారంలో ఏర్పాటు చేసిన ఇలాంటి టన్నెల్ను జిల్లా ఎక్కడైనా ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు జిల్లా జైలు పర్యవేక్షకుడు శివకుమార్ గౌడ్ తెలిపారు.
Tags: corona, tunnel, medak, ts newscorona anti tunnel in sangareddy district jail
Next Story