- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ ఎంపీ పీఏలమంటూ ముగ్గురు వ్యక్తులు ఏకంగా దేశరాజధానిలో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. బెదిరించి మరీ లక్షల రూపాయలను దోచుకున్నారు. పూర్తి వివరాళ్లోకి వెళితే.. ఢిల్లీలోని ఓ ఇంటి యజమాని వద్దకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు(రాజీబ్ భట్టా చార్య, సుభాంగిగుప్తా, దుర్గేష్ కుమార్) ఎంపీ మాలోతు కవిత పీఏలమంటూ అతడిని బెదిరించారు. ఇళ్లు అక్రమ నిర్మాణం అంటూ డబ్బులు డిమాండ్ చేశారు. రూ. 5 లక్షలు డిమాండ్ చేయడంతో దిక్కుతోచని మన్మిత్సింగ్ లంబా (బాధితుడు) సీబీఐని ఆశ్రయించాడు. దీంతో పథకం ప్రకారం సరిగ్గా డబ్బులు ఇచ్చే సమయంలో సీబీఐ దాడులు చేసింది. సదరు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతుండగా.. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
Next Story