- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కడప డీఎంహెచ్ఓ ఆఫీసు ఎదుట కలకలం రేగింది. ఉద్యోగాలు పోతాయనే భయంతో కిరోసిన్ పోసుకుని కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమ స్థానాల్లో ఇతరులను నియమించనున్నారని మనస్తాపం చెంది ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తోంది.
కోవిడ్ విధుల తర్వాత పూర్వ స్థానాల్లో నియమిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు కొత్తవారిని నియమించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ పై ప్రశ్నించడంతో ల్యాబ్ టెక్నీషియన్లపై డీఎంహెచ్ఓ మండిపడ్డారు. జీతాలకు సంబంధించి ట్రెజరీ లింకును కట్ చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆందోళన బాటపట్టిన కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆదివారం డీఎంహెచ్ఓ ఆఫీసు ఎదుట ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు.
Next Story