- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కంటైనర్ లో మంటలు చెలరేగి ట్యాబ్ లెట్స్ దగ్ధమైన ఘటన శంషాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ఘాన్సీమియాగుడా వద్ద బెంగుళూరు జాతీయ రహధారిపై వెళ్తున్న ఓ కంటైనర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలను గమనించిన డ్రైవర్ ఆ కంటైనర్ను పక్కకు ఆపాడు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారమిచ్చాడు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బందిని రప్పించి మంటలు అదుపు చేశారు. బెంగుళూరు నుండి మైక్రో ల్యాబ్ కు ట్యాబ్ లెట్స్ తీసుకెళ్తండగా ప్రమాద జరిగింది. ఈ ప్రమాదంలో ట్యాబ్ లెట్స్ దగ్ధమైనట్లు తెలిసింది.
Next Story