- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఎల్బీనగర్: నియోజకవర్గంలోని ఎరుకల నాంచారమ్మ నగర్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించారు. 1.34 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామన్నారు. ఇళ్ల నిర్మాణానికి భూమిని అప్పగించిన కుటుంబాలకు 154 ఇళ్లను కేటాయించామని తెలిపారు. మిగిలిన ఇళ్ల కోసం లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందన్నారు. బ్లాక్-ఏలో 216 ఇళ్లు, బ్లాక్-బిలో 72 ఇళ్లను రూ.24.91 కోట్ల వ్యయంతో నిర్మించామని పేర్కొన్నారు. ప్రతి యూనిట్కు తెలంగాణ ప్రభుత్వం రూ.6.40 లక్షలు భరిస్తే, కేంద్రం నుంచి రూ.1.50 లక్షలు మంజూరయ్యాయని వివరించారు.
Next Story