మనస్తాపంతో కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య

by  |

దిశ‌, ఖ‌మ్మం: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం శంకర్ గిరి తండాలో విషాదం నెలకొంది. ఐటీబీపీ కానిస్టేబుల్‌గా‎ విధులు నిర్వహిస్తున్న బాషా గురువారం తెల్ల‌వారుజామున‌ ఆత్మహత్యకు పాల్ప‌డ్డాడు. భార్య కాపురానికి రావ‌డం లేద‌ని తీవ్ర మ‌న‌స్తాపం చెంది.. బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed