- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలికపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం.. చితకబాదిన స్థానికులు
<p>దిశ, వెబ్డెస్క్: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో బాలికపై వడ్డే శేఖర్ అనే కానిస్టేబుల్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు కానిస్టేబుల్ను పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. కానిస్టేబుల్ను అరెస్ట్ చేసి చేవెళ్ల ఏసీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. శంకర్ పల్లికి చెందిన వడ్డే శేఖర్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.</p>

X
దిశ, వెబ్డెస్క్: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో బాలికపై వడ్డే శేఖర్ అనే కానిస్టేబుల్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు కానిస్టేబుల్ను పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
కానిస్టేబుల్ను అరెస్ట్ చేసి చేవెళ్ల ఏసీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. శంకర్ పల్లికి చెందిన వడ్డే శేఖర్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.
Next Story






