ఆన్‌లైన్‌లో సీడబ్ల్యూసీ ముచ్చట

by  |
ఆన్‌లైన్‌లో సీడబ్ల్యూసీ ముచ్చట
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీసమావేశం ప్రారంభమైంది. ఆన్ లైన్ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్నారు. సమావేశం ప్రారంభానికి ముందుగా వీర జవాన్లకు నివాళులర్పించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులు, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. అనంతరం ఆ నిర్ణయాలను మీడియాకు తెలిపే అవకాశముంది.

Next Story

Most Viewed