- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, పరకాల: హనుమకొండ జిల్లా పరకాల మండలం వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ సిలువేరు ఈశ్వరమ్మ, చిన్నయ్య కాంగ్రెస్ పార్టీని వీడి గురువారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. వారి వెంట గ్రామానికి చెందిన సిలివేరు రమేష్, కొత్తూరు శ్రీకాంత్, మామిడి బాబు, మంగలపల్లి సరిత తదితరులు చేరారు.
ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి సిలివేరు మొగిలి, తెరాస మండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, నాయకులు మునిగాల సురేందర్ రావు, మాజీ సర్పంచ్ ఇనుగాల రమేష్, చిలివేరు సారయ్య, దొగ్గేల రాజేందర్, సిలివేరు రాఘవ, సిలివేరు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Next Story