- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలవరం నిధుల కోసం పోరాడతాం : శైలజానాథ్
<p>దిశ, ఏపీబ్యూరో: పోలవరం ప్రాజెక్టు తాజా అంచనాల ప్రకారం నిధులు రాబట్టేందుకు కేంద్రంపై అన్ని పక్షాలను కలుపుకొని పోరాడతామని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. శుక్రవారం అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరంపై కేంద్రం దగా చేస్తుంటే సీఎం జగన్ నిమ్మకు నీరెత్తినట్లున్నారని చెప్పారు. ఇదేదో సొంతింటి వ్యవహారంలో పాలన సాగుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విధ్వంసకర రాజకీయాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. రైతుల వ్యతిరేక పాలన సాగుతోందన్నారు ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో పీసీసీ మాజీ […]</p>

X
దిశ, ఏపీబ్యూరో: పోలవరం ప్రాజెక్టు తాజా అంచనాల ప్రకారం నిధులు రాబట్టేందుకు కేంద్రంపై అన్ని పక్షాలను కలుపుకొని పోరాడతామని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. శుక్రవారం అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరంపై కేంద్రం దగా చేస్తుంటే సీఎం జగన్ నిమ్మకు నీరెత్తినట్లున్నారని చెప్పారు. ఇదేదో సొంతింటి వ్యవహారంలో పాలన సాగుతుందన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో విధ్వంసకర రాజకీయాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. రైతుల వ్యతిరేక పాలన సాగుతోందన్నారు ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు తులసిరెడ్డి మాట్లాడారు.
Next Story






