- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా.. హైదరాబాద్లోని కొత్తపేటలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు రోడ్డుపైనే బైఠాయించారు. ఈ క్రమంలో ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని వాసవి నగర్లో వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక ప్రజాప్రతినిధులు సమయం కంటే ముందే ప్రారంభించి వెళ్లిపోయారని రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్థానిక అధికారులతో రేవంత్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ప్రతిసారి ఇలాగే తప్పించుకు పోయే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డిని విమర్శించారు. పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
Next Story