- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సోమవారం నుంచి ఇందిరా పార్కు వద్ద ప్రజా ఆరోగ్య ఆమరణ నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు. ఈ దీక్షలో ములుగు ఎమ్మెల్యే సీతక్కతో పాటు ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వెంకట్ పాల్గొన్నారు. అయితే, ఈరోజు పోలీసులు వారి దీక్షను భగ్నం చేశారు. ఈ సందర్భంగా సీతక్కను, వెంకట్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story