మిర్యాలగూడలో ఘనంగా కార్గిల్ విజయ దివస్..

by  |
మిర్యాలగూడలో ఘనంగా కార్గిల్ విజయ దివస్..
X

దిశ, మిర్యాలగూడ: విజయ్ దివాస్ ను పురస్కరించుకుని మిర్యాలగూడలో కాంగ్రెస్ శ్రేణులు ర్యాలి నిర్వహించారు. 1971 లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో భారత్ విజయాన్ని కాంక్షిస్తూ గురువారం కాంగ్రెస్ శ్రేణులు విజయ్ దివస్ జరుపుకున్నాయి. మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు రఘు వీర్ రెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, చిరుమర్రి కృష్ణయ్య, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్, తమ్మడబోయిన అర్జున్, బాలు , కౌన్సిలర్లు రామకృష్ణ, జానీ, పొదిల వెంకన్న, రుణాల్ రెడ్డి, అజహారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed