- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హన్మకొండ: వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్ రావును కాంగ్రెస్ నేతలు అడ్డుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. జిల్లాలో భారీ వర్షాల కారణంగా హన్మకొండ అమరావతి నగర్ కాలనీలో వరద నీరు చేరింది. ఈ మేరకు పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చిన మేయర్ను కాంగ్రెస్ నేతలు స్థానికులు అడ్డుకున్నారు. బాక్స్ డ్రైనేజీకి మంత్రి కేటీఆర్ రూ.10 కోట్లు ఇచ్చినా ఒక్క అడుగు ముందుకు పడలేదని ఆరోపిస్తూ మేయర్ వాహనం వెళ్లకుండా నిరసనకు దిగారు. నీట మునిగిన మిగతా కాలనీలను పరిశీలించాలని, సమ్మయ్య నగర్ కాలనీలో శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు.
Next Story