- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఎల్బీనగర్ :
గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు తలపెట్టిన సమ్మెకు మద్దతుగా..విద్యుత్ ఛార్జీల పెంపుదలకు నిరసనగా గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘ఛలో సెక్రటేరియట్ ముట్టడి’కి పిలుపునిచ్చారు. దీంతో ఎల్బీనగర్ నియోజకవర్గంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు కొప్పుల నర్సింహా రెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ నియంత పాలనలో ప్రజలకు అనునిత్యం వైద్య సేవలందిస్తున్న వైద్యులే రోడ్డుపైకి వచ్చారంటే రాష్ట్రంలో పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతుందన్నారు. టీఆర్ఎస్ పాలనను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, వారికి తగిన సమయంలో గుణపాఠం తప్పక చెబుతారని హెచ్చరించారు.
Next Story