- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దమైంది. గతంలో కరీంనగర్ నుండి పోటీ చేసిన ఆయన ఓటమి చవి చూశారు. కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వ్యాపారాలు చూసుకుంటున్నారు. అయితే, ఆయన టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో చర్చలు జరిపి కాంగ్రెస్ను వీడేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 2023 ఎన్నికల్లో వేమువాడ నుండి టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయించే యోచనలో గులాబీ పార్టీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. ఈనెల 8న ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నట్టు సమాచారం.
Next Story