- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ శుక్రవారం మీడియతో మాట్లాడారు. ఏపీలో జగన్ మూడు రాజధానులు చేస్తుండగా.. ఇక్కడ కేసీఆర్ రెండు రాజధానుల ఏర్పాటు ఆలోచన చేస్తాడేమోనని అనిపిస్తున్నట్లు వీహెచ్ అన్నారు. జగన్ దారిలోనే కేసీఆర్ నడుస్తారనిపిస్తుందని పేర్కొన్నారు. జగన్ మూడు రాజధానులు చేయగా తాను రెండు రాజధానులు ఎందుకు చేయొద్దన్న రీతిలో కేసీఆర్ ఆలోచన ఉంటుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్కు కలిసొచ్చే కరీంనగర్ను రెండో రాజధానిగా చేయోచ్చని వీహెచ్ అన్నారు.
Next Story