- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: బీసీ, ఎస్సీ, ఎస్టీలపై ఎమ్మెల్యే ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు దారుణం అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓట్లు మావి, పెత్తనం అగ్రకులాల వారిదా అంటూ ప్రశ్నించారు. ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 5వ తేదీన కుల సంఘాల సమావేశం ఏర్పాటు చేస్తామని.. ఆ సమావేశంలో ధర్మారెడ్డి క్షమాపణలు చెప్పాలని వీహెచ్ డిమాండ్ చేశారు.
Next Story