- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: నాకు నెలకు రూ. 45 వేల విద్యుత్ బిల్లు రావాలి.. కానీ, రూ. లక్షా 5 వేల విద్యుత్ బిల్లు వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నాడు. వివరాల్లోకి వెళితే.. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్ డౌన్ సమయంలో విద్యుత్ బిల్లుల విషయమై ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా ఫైరయ్యారు. సీఎం కేసీఆర్ నిర్లక్షాన్ని వీడనాడలన్నారు. లాక్ డౌన్ వల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడ్డారని, ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదన్నారు. లాక్ డౌన్ సమయంలో విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story