- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కర్నూలు జిల్లా కోసిగి ఆర్డీఎస్ కుడి కాల్వ వద్ద భారీ పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ ఆర్డీఎస్ పరిశీలన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా చేరుకొని బందోబస్తు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ సహా 30 మంది కానిస్టేబుళ్లు పరిశీలనా స్థలంలో విధుల్లో ఉన్నట్లు సమాచారం.
Next Story