- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిద్దిపేట: ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జిగా నియామకం అయిన మణికం ఠాగూర్ మొట్టమొదటి సారి తెలంగాణకు వచ్చారు. ఈ సందర్భంగా సోమవారం గాంధీభవన్లో టీపీసీసీ అధికార ప్రతినిధి పూజల హరికృష్ణ ఆయనకు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మణికం ఠాగూర్ మాట్లాడుతూ… పార్టీలో పనిచేసే నాయకులు విభేదాలు లేకుండా కలిసి మెలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత ఉంటుందని, కింది స్థాయిలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు మంచి గుర్తింపు ఉంటుందని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.
Next Story