- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అబ్దుల్లాపూర్మెట్: రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటదని యూత్ కాంగ్రెస్ నేత చిలుక మధుసూదన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. వరి కల్లాల వద్ద రైతులు గుండె ఆగి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రావడంలేదన్నారు. రైతుల శ్రేయస్సు కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ మద్దతిచ్చి, అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.
Next Story