- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా సోకడంతో మనస్థానికి గురైన ప్రముఖ కాంగ్రెస్ నేత ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఏపీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏపీలో కడప జిల్లా యర్రగుంటల్ మండలం సున్నపురాళ్లపల్లి దగ్గర రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన పలువురు అక్కడి వెళ్లి చూడగా ఆత్మహత్య చేసుకున్న ఆ వ్యక్తి కడప జిల్లాకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత గంగిరెడ్డిగా, అతడికి ఇటీవలే కరోనా సోకిందని, ఈ కారణంగా అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నట్లు సమాచారం.
Next Story