- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : తప్పుడు మార్గంలో పాలన సాగిస్తున్న కేసీఆర్ కు బుద్ది చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు నాగార్జున సాగర్ లో ఎన్నికలను ఉద్దేశిస్తూ మాట్లాడిన ఆయన.. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి, నియంత పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు. ఈ ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి సాగర్ ప్రజలకు మధ్య జరుగుతున్నాయని, ఒకవేళ సాగర్ లో టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేస్తారని భట్టి తీవ్ర విమర్శలు చేశారు.
Next Story