అదే జరిగితే.. కేసీఆర్ తెలంగాణను అమ్మేస్తారు

by  |
 అదే జరిగితే.. కేసీఆర్ తెలంగాణను అమ్మేస్తారు
X

దిశ, వెబ్ డెస్క్ : తప్పుడు మార్గంలో పాలన సాగిస్తున్న కేసీఆర్ కు బుద్ది చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు నాగార్జున సాగర్ లో ఎన్నికలను ఉద్దేశిస్తూ మాట్లాడిన ఆయన.. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి, నియంత పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు. ఈ ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి సాగర్ ప్రజలకు మధ్య జరుగుతున్నాయని, ఒకవేళ సాగర్ లో టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేస్తారని భట్టి తీవ్ర విమర్శలు చేశారు.



Next Story

Most Viewed