- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కరోనా నిబంధనల మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నాగార్జున సాగర్ హిల్కాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డి కుటుంబం సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. ఎలాంటి ఘర్షణలు లేకుండా పోలింగ్ జరగాలని అన్నారు. వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో అందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. కాగా, నియోజకవర్గంలో మొత్తం 2,20,300 ఓటర్లు ఉండగా, మొత్తం 346 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ సెంటర్ వద్ద థర్మల్ స్కానింగ్, శానిటైజర్లు అందుబాటులో ఉంచారు.
Next Story