- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిద్దిపేట : సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిద్దిపేట పట్టణ లో ప్రచారంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో ఆయన విక్తర్ టాకీస్ చౌరస్తా నుంచి భారత్ నగర్ వెళ్తుండగా బాసంగారి రమేశ్ విగ్రహం వద్దకు రాగానే మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు వార్డు 24 వ వార్డు కు చెందిన పలువురు టీఆర్ఎస్ నాయకులు బీజేపీ ప్రచారానికి అడ్డుగా వచ్చారు. టీఆర్ఎస్ జిందాబాద్ అంటూ ఆ పార్టీ నాయకులు అనగా.. బీజేపీ జిందాబాద్ అంటూ ఈ పార్టీ నాయకులు నినాదాలు చేశారు. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వెంటనే స్పందించిన పోలీసులు ఇరు పార్టీ లతో మాట్లాడి శాంతింప జేయడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.
Next Story