- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం.. పోలీసుల లాఠీచార్జి
<p>దిశ, అచ్చంపేట: అచ్చంపేట పట్టణంలో ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం వద్ద అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఈ సందర్భంగా అధికార పార్టీకి చెందిన నాయకులు ఓటర్లను ఆకర్షితులను చేసేందుకు కుట్రలు చేస్తున్నారని.. బీజేపీకి చెందిన నాయకులు ఆరోపణలు చేస్తూ వాగ్వాదానికి దిగారు. ఇలా రెండు సార్లు.. ఇరు పార్టీలకు చెందిన నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ తోపులాటకు దిగారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకొని […]</p>

X
దిశ, అచ్చంపేట: అచ్చంపేట పట్టణంలో ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం వద్ద అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఈ సందర్భంగా అధికార పార్టీకి చెందిన నాయకులు ఓటర్లను ఆకర్షితులను చేసేందుకు కుట్రలు చేస్తున్నారని.. బీజేపీకి చెందిన నాయకులు ఆరోపణలు చేస్తూ వాగ్వాదానికి దిగారు. ఇలా రెండు సార్లు.. ఇరు పార్టీలకు చెందిన నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ తోపులాటకు దిగారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకొని ఇరు పార్టీల నాయకులను తరుముతూ స్వల్ప లాఠీచార్జి చేశారు. గొడవలు తీవ్రతరం కాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.
Next Story






