కేయూలో విద్యార్థుల మధ్య ఘర్షణ

by  |
కేయూలో విద్యార్థుల మధ్య ఘర్షణ
X

దిశ, హన్మకొండ: కాకతీయ యూనివర్సిటీలో నాన్ బోర్డర్స్ వీరంగం సృష్టించారు. స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్ ఛాంబర్‎లో నాన్ బోర్డర్స్ విద్యార్థులను చితకబాదారు. స్పోర్ట్స్ విభాగంలో అమ్మాయిలకు ట్రాక్ షూట్స్ పంపిణీ విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. స్పోర్ట్స్ డైరెక్టర్‎ను ప్రశ్నించినందుకే బయటి వ్యక్తులను పిలిపించి తమపై దాడి చేయించాడని బాధితులు ఆరోపిస్తున్నారు.‌ ఈ మేరకు బాధితుడు వెంకటేష్ కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశాడు.


Next Story

Most Viewed