- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హన్మకొండ: కాకతీయ యూనివర్సిటీలో నాన్ బోర్డర్స్ వీరంగం సృష్టించారు. స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్ ఛాంబర్లో నాన్ బోర్డర్స్ విద్యార్థులను చితకబాదారు. స్పోర్ట్స్ విభాగంలో అమ్మాయిలకు ట్రాక్ షూట్స్ పంపిణీ విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. స్పోర్ట్స్ డైరెక్టర్ను ప్రశ్నించినందుకే బయటి వ్యక్తులను పిలిపించి తమపై దాడి చేయించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బాధితుడు వెంకటేష్ కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
Next Story