- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెం వద్ద బుధవారం సాయంత్రం ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరావతికి శంకుస్థాపన చేసి గురువారానికి ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయించిన రైతులు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఇదే క్రమంలో పోలీసులు, రైతులకు వాగ్వాదం జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పోలీసులు చేరుకొని రైతులకు నచ్చ జెప్పడంతో వెళ్లిపోయారు.
Next Story