- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహించిన కోడి పందాళ్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అమలాపురం రూరల్ ఇందుపల్లి, అల్లవరం మండలం గొడి, అంబాజీపేట మండలం మాచవరం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బరిలో ఘర్షణలు నెలకొన్నాయి. కోడి పందాలు జరుగుతున్న సమయంలో పందెం రాయుళ్ల మధ్య మాటా మాటా పెరిగి కుర్చీలతో కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలు అయ్యాయి. సరదాగా కోడి పందానికి వచ్చి పలువురు రక్తం చవిచూసి ఆస్పత్రుల పలు కావడం గమనార్హం.
Next Story