- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ పట్టణంలోని భగీరథ కాలనీ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో కరోనా ఐసోలేషన్ వార్డును తొలగించాలని అక్కడి కాలనీ వాసులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడికి వచ్చిన కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. తమ కుటుంబాలు కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలలో కరోనా ఐసోలేషన్ వార్డు వద్దంటు స్థానికులు కలెక్టర్ని అక్కడున్న పోలీసు సిబ్బందిని వేడుకోవడం జరిగింది.
Tags: remove, Isolation Ward, Concern, mahabubnagar
Next Story