ఐసోలేషన్ వార్డు తొలగించాలని ఆందోళన 

by  |
ఐసోలేషన్ వార్డు తొలగించాలని ఆందోళన 
X

దిశ, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ పట్టణంలోని భగీరథ కాలనీ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో కరోనా ఐసోలేషన్ వార్డును తొలగించాలని అక్కడి కాలనీ వాసులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడికి వచ్చిన కలెక్టర్‎కి వినతి పత్రం అందజేశారు. తమ కుటుంబాలు కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలలో కరోనా ఐసోలేషన్ వార్డు వద్దంటు స్థానికులు కలెక్టర్‎ని అక్కడున్న పోలీసు సిబ్బందిని వేడుకోవడం జరిగింది.

Tags: remove, Isolation Ward, Concern, mahabubnagar



Next Story