- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. దీంతో శుక్రవారం రాత్రి నుంచి సోమవారం వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు చేయనున్నట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 26 ఉదయం 5 గంటల వరకు లాక్డౌన్ అమలు కానుంది.
పుదుచ్చేరిలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే(నిన్న కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాాలు)లాక్డౌన్ ఆదేశాలు వెలువడడం గమనార్హం. కాగా పుదుచ్చేరిలో నిన్న కొత్తగా 4,692 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Next Story