- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బాన్సువాడ: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణంలో ఈ నెల 7 నుంచి సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భాగంగా బాన్సువాడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సోమవారం బాన్సువాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్, పట్టణంలో గల దుకాణాల అధ్యక్షులు, కార్యదర్శులు పట్టణ అఖిలపక్ష నాయకులు అందకూ స్థానిక గెస్ట్హౌస్లో సమావేశం అయ్యారు.
అందరి ఏకాభిప్రాయం మేరకు సంపూర్ణ లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పదిరోజుల పాటు అమలులో ఉండే లాక్డౌన్ కాలంలో నిత్యావసరాల నిమిత్తం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు పాలు, కూరగాయలు, కిరాణం అందుబాటులో ఉంటాయి. అలాగే అత్యవసరమైన మెడికల్, హాస్పిటల్లకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ నెల 07 నుంచి 17 వరకు లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు.
Next Story