- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కరీంనగర్: రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు చాలా చోట్ల స్వీయ నిర్భందాన్ని పాటిస్తున్నారు. తాజాగా గంగాధర మండల కేంద్రంలో పాటిటివ్ బాధితుల సంఖ్య పెరిగిపోవడంతో గంగాధర క్రాస్ రోడ్డులోని మధురానగర్ ప్రాంతాన్ని ఈ నెల 31 వరకూ లాక్డౌన్ పాటించాలని స్థానికులు నిర్ణయించారు. దుకాణాలను కూడా మూసి వేసి కరోనా కట్టడి కోసం తమవంతుగా కృషి చేయాలని నిర్ణయించారు. హుజురాబాద్ మండలం చెల్పూరు గ్రామంలో కూడా ఆగస్టు 5 వరకూ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. గ్రామంలో కూడా మూడు పాజిటివ్ కేసులు రావడంతో ఈ నిర్ణయం తీసకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రాకూడదన్న నిభందన పెట్టుకున్నారు.
Next Story