- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి (మూడో దశ వ్యాప్తి)ని అడ్డుకునేందుకు సామాజిక దూరం అత్యంత ఆవశ్యకమని కేంద్రం తెలిపింది. ప్రజలు ప్రభుత్వం కలిసికట్టుగా నిర్దేశిత సూత్రాలను పాటించకుంటేనే కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి దశకు చేరుతుందని వివరించింది. ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటిస్తే భారత్ లో వైరస్ వ్యాప్తి సామూహిక దశకు చేరబోదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు.
Tags :Coronavirus, third stage, health ministry, follow, guidelines
Next Story