- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: తెలంగాణలో కామన్ పీజీ ఎంట్రెన్స్ ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన, జేఎన్టీయూలో పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఎంట్రెన్స్ నిర్వహించారు. 85,270 మందిలో 72,467 మంది క్వాలిఫై అయ్యారని తెలిపారు. త్వరలోనే యూనివర్సిటీల్లో వీసీల నియమించనున్నట్టు పాపిరెడ్డి తెలిపారు. ఈ నెలాఖరు, ఫిబ్రవరి మొదటి వారంలో వర్సిటీలకు వీసీలను నియమిస్తామని చెప్పారు.
Next Story